పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రెండ్రోజులు సమావేశాలు జరుగుతాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులతో లోక్సభ ప్రొటెం స్పీకర్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటగా ప్రధాని మోడీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలి రోజు 280 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.