VIDEO: 'మమ్మల్సి కాపాడండి.. ప్లీజ్'

67చూసినవారు
ఖమ్మం జిల్లాను భారీ వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కరుణగిరి సాయికృష్ణ నగర్ లో ఓ భవనంపై తన పిల్లలతో చిక్కుకున్న ఓ మహిళ తమను కాపాడాలని వేడుకొంటూ వీడియో పోస్టు చేశారు. తె.జా. 5 గంటల నుంచి వారు భవనంపైనే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఆ వీడియోపై మాజీ మంత్రి కేటీఆర్, MIM ఎంపీ అసదుద్దీన్ స్పందించారు. ఆ ఫ్యామిలీని కాపాడాలని అధికారులను X వేదికగా కోరారు. అయినా ఇప్పటి వరకూ వారిని ఎవరూ రక్షించలేదని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్