విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

51చూసినవారు
వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రాపోల్ గ్రామంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు గడపగడపకు వెళ్లి చేవెళ్ల ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరినట్లు పలువురు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్