ఆర్థిక సహాయం అందజేత

51చూసినవారు
ఆర్థిక సహాయం అందజేత
వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన తమ్మలి అనసూయ అనారోగ్యంతో మృతి చెందింది. ఆ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి తను అందుబాటులో లేకపోవడంతో తన అనుచరులు ఆదివారం హరీశ్వర్, మహేష్, శ్రీనివాస్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్