గుండాన్ని శుభ్రపరిచే కార్యక్రమం

59చూసినవారు
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఆవరణంలో గల పుష్కరి గుండాన్ని భక్తులు ఆదివారం శుభ్రం చేసే కార్యక్రమాన్ని కొనసాగించారు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు వారి పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటరామిరెడ్డి, నరసింహారెడ్డి గంగ్య నాయక్, రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్