అయోధ్య మహోత్సవం.. భారీ స్క్రీన్స్ ఏర్పాటు

2229చూసినవారు
అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మహమ్మదాబాద్, గండీడ్, కుల్కచర్ల, కొడంగల్, కోస్గి పట్టణాలలో భక్తులు లైవ్ స్ట్రీమింగ్ చూసేందుకు భారీ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు. పలు దేవాలయాలను సుందరంగా ముస్తాబు చేశారు. దేవాలయాల వద్ద తెల్లవారుజామున నుంచి శ్రీరామ నామస్మరణతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని రామనామ భజన చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్