మాదిగలను బిజెపికి ఓటు వేయమనే హక్కు మందకృష్ణకు లేదు

56చూసినవారు
మందకృష్ణ మాదిగ మాదిగల మనోభావాలను దెబ్బతీసేలా మాదిగలు ఏ పార్టీలో ఉన్న బిజెపికి ఓటు వేయాలని చెప్పే నైతిక హక్కు మందకృష్ణ మాదిగకు లేదని వికారాబాద్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజు, మల్లేశం పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. బిజెపి దళితులను చిన్నచూపు చూసే పార్టీ అని ఆ పార్టీకి ఓటు వేయమనడం సిగ్గుచేటని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్