చేవెళ్ల నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లకు గాలం

82చూసినవారు
చేవెళ్ల నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లకు గాలం
తాండూర్, వికారాబాద్, పరిగి పక్కన పరిధిలోని ముస్లిం, మైనార్టీ ఓటర్లను తమవైపు మళ్లించుకునేందుకు నాయకులు ప్రతి రోజు వారి నివాసా ప్రాంతాలకు వెళ్లి ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో మైనార్టీ ఓట్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమై గెలుపు ఓటమిని నిర్ణయించిన నేపథ్యంలో ఈసారి వారి ఓట్లు తమ పార్టీకే పడేందుకు పట్టణ ప్రాంత నాయకులు శతవిధాలా యత్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్