తొమ్మిది మందికి జరిమానా

73చూసినవారు
తొమ్మిది మందికి జరిమానా
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిన ఐదుగురికి జైలుశిక్ష, తొమ్మిది మందికి జరిమానా విధించినట్లు సీఐ సంతోశ్ గురువారం తెలిపారు. మిట్టబాస్పల్లికి చెందిన మొగులప్ప, కుప్పంకోటికి చెందిన రాజు, కోట బాస్పల్లికి చెందిన రాజేశ్, తాండూరుకి చెందిన భాను ప్రసాద్, ఎర్రవల్లికి చెందిన నాగరాజుతో పాటుగా మరో 9 మంది మద్యం సేవించి వాహనాలు నడిపారన్నారు. రూ. 1000 చొప్పున జరిమానా, రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్