నా జీవితంలో ఇదే మొదటిసారి: మంత్రి

1043చూసినవారు
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి బహిరంగ సభలో బుధవారం రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నానని, ఒక నియోజకవర్గంలో ఇంత అద్భుతంగా, భారీ స్థాయిలో సుమారు రూ. 4, 400 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మొదటిసారి అని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్