కొవిడ్-19 వాక్సినేషన్తో గుండెపోటు, మెదడు రక్తనాళాల్లో గడ్డకట్టడం వంటి సమస్యల ముప్పు పెరిగినట్లు తాజాగా ఓ అధ్యయనంలో
తేలింది. ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో 'ద గ్
లోబల్ కొవిడ్ సేఫ్టీ ప్రాజెక్ట్' పేరుతో అధ్యయనం నిర్వహించారు.
భారత్ మినహా వివిధ దేశాల్లో కీలకమైన డేటా సేకరించారు. మోడర్నా, కోవిషీల్డ్, ఆస్ట్రాజెనెకా తీసుకున్న వారిలో ఈ సమస్యలున్నట్లు గుర్తించారు. ఈ నివేదికపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.