రికార్డు ధర పలికిన వర్జీనియా పొగాకు

53చూసినవారు
రికార్డు ధర పలికిన వర్జీనియా పొగాకు
వర్జీనియా పొగాకు రికార్డు ధర పలికింది. ఏపీలోని జంగారెడ్డిగూడెం కేంద్రంలో కిలో పొగాకు రూ.352 రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఈ కేంద్రానికి మొత్తం 1025 పొగాకు బేళ్లు రాగా 731 బేళ్ల విక్రయాలు జరిగాయి. గత ఏప్రిల్ 27న కిలో వర్జీనియా పొగాకు ధర అత్యధికంగా రూ.341 పలికింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్