ఆప్‌ను నాశనం చేయాలనుకుంటోంది: సీఎం కేజ్రీవాల్ (Video)

84చూసినవారు
ఆప్‌ను పూర్తిగా నాశనం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. దాని కోసం ‘ఆపరేషన్ జాదు’ను ప్రారంభించారని చెప్పారు. ఆప్ ఎదుగుతోందని, ప్రపంచం మొత్తం ఆప్ గురించి మాట్లాడుతోందని ప్రధాని అన్నట్లు కొందరు తనతో చెప్పారన్నారు. రాబోయే రోజుల్లో కొన్ని రాష్ట్రాల్లో ఆప్ గట్టి పోటీ ఇస్తుందనే.. తమను నాశనం చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్