Samsung Galaxy: వాటర్ ప్రూఫ్‌తో బెస్ట్ 5జీ ఫోన్

85చూసినవారు
Samsung Galaxy: వాటర్ ప్రూఫ్‌తో బెస్ట్ 5జీ ఫోన్
ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ శామ్‌సంగ్ గెలాక్సీ ఏ34 స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే వాటర్ ప్రూఫ్ మొబైల్‌ను మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ.24,499కు అందుబాటులో ఉంది. గతంలో దీని ధర రూ.30,999 ఉండేది. శామ్‌సంగ్ యాక్సిస్ బ్యాంక్ కార్డు సహాయంతో కొనుగోలు చేస్తే మరో వెయ్యి రూపాయల తగ్గింపును పొందవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్