వైసీపీలో గుబులు.. ఎందుకంటే..?

50495చూసినవారు
వైసీపీలో గుబులు.. ఎందుకంటే..?
ఆంధ్రప్రదేశ్‌పై ప్రశాంత్‌ కిషోర్‌ అంచనాలు YSR కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ గురించి జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించడం, అతనిని, అతని నైపుణ్యాన్ని తక్కువ చేయడానికి ప్రయత్నించడం మనం చూశాం. అయితే పీకే ఈసారి ఎన్నిక‌ల్లో YCP ఓడిపోవ‌టం ఖాయ‌మ‌ని ఆయ‌న చాలా స్ప‌ష్టంగా చెబుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ గెల‌వ‌డంతో పీకేది కీల‌క పాత్ర‌. ఈసారి ఆయ‌న లేక‌పోవ‌డమే కాకుండా YCP ఓట‌మి త‌థ్యం అని చెప్ప‌టంతో వైసీపీ నాయకులు, కార్య‌క‌ర్త‌ల్లో గుబులు మొద‌లైంది.

సంబంధిత పోస్ట్