రూ. కోటీ 59 లక్షల ఎండు గంజాయి దగ్ధం

76చూసినవారు
భూపాలపల్లి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 2020 నుంచి 25 కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ. కోటీ 59 లక్షల విలువైన 636 కిలోల ఎండు గంజాయిని డ్రగ్ డిస్పో జల్ కమిటీ ఆధ్వర్యంలో హనుమకొండ లోని కాకతీయ మెడిక్లిన్ వద్ద సైంటిఫిక్ పద్దతిలో దహనం చేసినట్లు భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, యువత వ్యసనాలకు అలవాటు పడి తమ నిండు జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్