నీట్ స్కామ్ పై సమగ్ర విచారణ జరిపించాలి: పిడిఎస్యు దేవేందర్

76చూసినవారు
నీట్ స్కామ్ పై సమగ్ర విచారణ జరిపించాలి: పిడిఎస్యు దేవేందర్
విద్యార్థి యువజన సంఘాల ఐక్యకార్యచరణ కమిటీ పిలుపులో భాగంగా కురవి మండల కేంద్రంలోని పిడిఎస్యు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల బంద్ విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్ మాట్లాడుతూ.. నీట్ ఎగ్జాంను రాష్ట్రాల పరిధిలోకి మార్చాలని, పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్