కొనుగోలు కేంద్రాల సిబ్బందికి అవగాహన సదస్సు

55చూసినవారు
కొనుగోలు కేంద్రాల సిబ్బందికి అవగాహన సదస్సు
జనగాం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్ తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చెందిన సిబ్బందికి అవగాహన సదస్సును నిర్వహించారు. శనివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయనున్న కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిబ్బంది చూడాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్