రోడ్డు ప్రమాదంలో బిటెక్ విద్యార్థి మృతి

79చూసినవారు
రోడ్డు ప్రమాదంలో బిటెక్ విద్యార్థి మృతి
జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నేలపోగుల గ్రామానికి చెందిన బాలాజీ(19) హైదరాబాద్ లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సోమవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ హైదరాబాద్ లో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న బాలాజీ
తన స్నేహితుడితో కల్సి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా చెట్టును ఢీకొని అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. దింతో గ్రామంలో వారి కుటుంబంలో విషాదం నెలకొందన్నారు.

సంబంధిత పోస్ట్