మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత: బీజేపీ

82చూసినవారు
మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత: బీజేపీ
నర్మెట్ట మండలం వెల్దండ గ్రామానికి చెందిన బైరగోని రాములు ఇటీవల హటాత్మరణం పొందడం జరిగింది. వారి కుటుంబానికి వెల్దండ బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైయం మండల ఉపాధ్యక్షులు బొల్లం అవినాష్ , బూత్ అధ్యక్షుడు వడ్డేపల్లి కిరణ్, కళ్యాణము రాజు, నీల శ్రీకాంత్ మరియు మృతుడి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్