వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

67చూసినవారు
వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
ప్రభుత్వం ద్వార ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు వరి ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని మద్దూరు జాగృతి మండల సమాఖ్య ఏపిఎం బాబురావు కోరారు. ఆదివారం మద్దూర్/దూల్మీట్ట మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఏపిఎం బాబు రావు, విఓ అద్యక్షురాలు ఎర్ర లక్ష్మీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విఓఏ వినోద, సిసి మహేందర్ తదితర రైతులు పాల్గొనారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్