రైతు భరోసా కొరకు రైతులతో సమావేశం

54చూసినవారు
రైతు భరోసా కొరకు రైతులతో సమావేశం
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రం రైతు వేదికలో మంగళవారం రైతులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్ లో సమావేశం నిర్వహించారు. కొడకండ్ల క్లస్టర్ లోని అన్ని గ్రామాల రైతుల సలహాలు 10 ఎకరాల లోపు తెల్ల రేషన్ కార్డు ఉండి ఐటీ కట్టకుండా ప్రభుత్వ ఉద్యోగం లేని సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వచ్చని సలహా ఇచ్చారు. ఈ సమావేశంలో ఏవో, ఏఈఓ లు రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్