నేడు విద్యుత్ సరఫరకు అంతరాయం

77చూసినవారు
నేడు విద్యుత్ సరఫరకు అంతరాయం
జనగామ మండలం వడ్లకొండలోని 220 కేవీ ఉప కేంద్రంలో అధిక సామర్థ్యం కలిగిన కొత్త తీగలు అమర్చడంతో సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఎన్పీడీసీఎల్ డీఈ లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు.

సంబంధిత పోస్ట్