ఈ నెల 27 వ తేదీన పాలకుర్తిలో బహిరంగ వేలం

78చూసినవారు
ఈ నెల 27 వ తేదీన పాలకుర్తిలో బహిరంగ వేలం
పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభువు శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో ఈనెల 27 న ఉదయం 11 గంటలకు
కొబ్బరి కాయలు, పూజా సామగ్రి, తలనీలాలు, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కు లైసెన్స్ కోసం సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ మోహన్ బాబు తెలిపారు. పాల్గొనేవారు ఈనెల 26 న సాయంత్రం 5 గంటల లోపు ఈవో కార్యాలయంలో ఒక వెయ్యి రూపాయలు చెల్లించి షెడ్యూల్ పొందాలని సూచించారు.

సంబంధిత పోస్ట్