విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: టిపిటిఎఫ్

1060చూసినవారు
విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: టిపిటిఎఫ్
జడ్పీహెచ్ఎస్ ఆలేరు పాఠశాలలో టిపిటిఎఫ్ నెల్లికుదురు మండల శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర కాలమాన డైరీని ఎంఎన్ఓ రామదాసు ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి సంగ శ్రీనివాస్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలైన సిపిఎస్ రద్దు, పెండింగ్ బిల్లుల చెల్లింపుల వంటి సమస్యలు పరిష్కరిస్తూ, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి కృషి చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్