మద్యం ప్రియులకు పలు సూచనలు

74చూసినవారు
మద్యం ప్రియులకు పలు సూచనలు
మహబూబాబాద్ పట్టణంలో పోలీసులు విసృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు టౌన్ సిఐ దేవేందర్ పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహించారు. పలు కాలనీలలో బహిరంగంగా మద్యం తాగుతున్న మద్యం ప్రియులకు పలు సూచనలు చేసి హెచ్చరించారు. పట్టణంలో ఎవరైనా రాత్రి వేళలో తిరిగితే చర్యలు తీసుకుంటామని, బహిరంగంగా మద్యం తాగిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్