ములుగు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు

58చూసినవారు
ములుగు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పదవ తరగతి పరీక్షలు
ములుగు జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి జి. పాణిని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన పదవ తరగతి సోషల్ స్టడీస్ పరీక్షలో 3, 088 మంది విద్యార్థులకు గాను 3, 081 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. నేడు జరిగిన పరీక్షకు ఏడుగురు విద్యార్థులు హాజరు కాలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్