నాగులమ్మ మినీ జాతర ప్రారంభం

544చూసినవారు
ములుగు జిల్లా మంగపేట మండలం రాజుపేట పరిధిలోని లక్ష్మీనర్సాపురం గ్రామంలో మంగళవారం నాగులమ్మ తల్లి సుంకుపండుగ(మినీ జాతర) ప్రారంభమైంది. నేడు మండే మెలుగుట, 27న అమ్మవారికి ప్రత్యేక పూజలు, 28న సుంకు పండుగరోజు గోదావరి పవిత్ర స్నానాలు, నాగులమ్మ తల్లికి చెందిన యెల్పుల యొక్క డాలు గుడ్డ ప్రదర్శన ఉంటుందన్నారు. అనంతరం 29న అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయని ప్రధాన పూజారి బాడిష రామకృష్ణ స్వామి తెలిపారు.

ట్యాగ్స్ :