పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

1894చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ లో సోమవారం నుండి జరుగుతున్న పదోతరగతి పరీక్షలకు 2056 మంది విద్యార్ధులు పరీక్షలు రాస్తున్నారు. నర్సంపేట డివిజన్ లో 16 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమలు ఉంటుందని అధికారులు వెల్ల‌డించారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అధికారులు అనుమతిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్