వర్షాల వేళలో ప్రజలందరూ తప్పనిసరి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

80చూసినవారు
వర్షాల వేళలో ప్రజలందరూ తప్పనిసరి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం భాంజిపేట్ గ్రామం వీధి విద్యుత్ స్తంభాలు, తీగలు ముట్టుకోకూడదు. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాల్వల వద్దకు వెళ్లకండి. మ్యాన్ హోల్స్ గుంతల పట్ల జాగ్రత్తలు వహించండి. వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం దృష్ట్యా పరిమితమైన వేగంతోనే నడపాలి. వ్యవసాయ బావి స్తంభాల వద్ద, కరెంటు తీగల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని ఆదివారం నర్సంపేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కుక్క మూడు అశోక్ కోరారు.

సంబంధిత పోస్ట్