యువతకు పార్లమెంటులో చోటు కల్పించండి

2584చూసినవారు
మహబూబాబాద్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా డాక్టర్ బోడ అనిల్ కుమార్ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో మహబూబాబాద్ పార్లమెంటరీ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో ప్రజలు ఎంపీలుగా గెలిపించిన వారు అసలు పార్లమెంటులో కనీసం స్థానిక సమస్యలపై పోరాటం చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్, యువసేన నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్