జనగాం జిల్లాలో చేపల వేట కు వెళ్లి యువకుడు మృతి

36684చూసినవారు
జనగాం జిల్లాలో చేపల వేట కు వెళ్లి యువకుడు మృతి
వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందిన ఘటన జనగాం జిల్లా కొడకండ్ల మండలంలో చోటుచేసుకుంది. మంగళవారం స్థానికుల వివరాల ప్రకారం లక్ష్మక్కపల్లికి చెందిన వరికుప్పల ప్రవీణ్(25) తన కుటుంబ సభ్యులైన సమ్మయ్య, చిరంజీవితో కలిసి సోమవారం గ్రామ సమీపంలోని నల్లకుంట చెరువులో చేపల వేటకు వెళ్లినీటిలో దిగి వల వేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్