ముదిరాజ్ లను బిసి-ఎ లో చేర్చాలని వినతి పత్రం

68చూసినవారు
ముదిరాజ్ లను బిసి-ఎ లో చేర్చాలని వినతి పత్రం
ముదిరాజ్ కులస్తులను బిసి-డి నుంచి బిసి-ఎ లో చేర్చాలని దేవరుప్పుల డిప్యూటీ తహశీల్దార్ నవీన్ కుమార్ కు జనగాం జిల్లా దేవరుప్పుల మండల ముదిరాజ్ సొసైటీల అధ్యక్షుడు నర్ర సోమశేఖర్ ఆధ్వర్యంలో జనగాం జిల్లా ఉపాధ్యక్షుడు గంగరబోయిన మల్లయ్య, మండల ముదిరాజ్ సభ్యులు వినతిపత్రాన్ని అందించారు. శనివారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిక జనాభా గల ముదిరాజ్ లకు ప్రభుత్వం బిసి-ఎ లో చేర్చి మా అభివృద్ధికి సహకరించాలన్నారు.

సంబంధిత పోస్ట్