భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ ఏర్పాట్లు చేయాలి

78చూసినవారు
జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ, ఏర్పాట్లను పకడ్బందీగా చెయ్యాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్చి 17వ తేదీ నుండి 29 వ తేదీ వరకు వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని కొమ్మాల గ్రామంలో జరిగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఏర్పాట్లపై శుక్రవారం కొమ్మాలలోని దేవస్థాన సమీపంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్