Jul 25, 2024, 16:07 IST/వరంగల్ (ఈస్ట్)
వరంగల్ (ఈస్ట్)
కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
Jul 25, 2024, 16:07 IST
బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు భారత్ వీర్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాన్ సందర్భంగా గురువారం వరంగల్ చౌరస్తా నుంచి పోచమ్మ మైదానం సెంటర్ వరకు కాగడల తో ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ 1999లో మన భారత దేశ భూభాగంలో అక్రమ చొరబాటు చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ తో పాటు ఉగ్రవాదులను కూడా ఉసుగొల్పిన సంఘటనలో మన భారతదేశపు సైనికులు, పౌరులు వీరోచితంగా పోరాడి గెలుపొందారు. ఈ సంఘటన జరిగి ఈనాటికి 25 సంవత్సరాలు.