రైతు భీమాకు దరఖాస్తు చేసుకోవాలి

65చూసినవారు
రైతు భీమాకు దరఖాస్తు చేసుకోవాలి
కొత్తగా పట్టాదారు పాస్ బుక్స్ పొందిన రైతులు ఈనెల చివరి నాటికి రైతు భీమాకు దరఖాస్తు చేసుకోవాలని, ఈ మేరకు స్టేషన్ ఘనపూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి చంద్రమోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత సంవత్సరం ఆగస్టు 10 తర్వాత కొత్త పాస్ బుక్ పొందిన రైతులు ఈ నెల చివరి నాటికి మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్