సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేయాలి

70చూసినవారు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ ముఖ్య నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడియం శ్రీహరికి కేసీఆర్ అన్ని అవకాశాలు కల్పించారని అయిన కడియం కేసీఆర్ ను మోసం చేశారంటూ మండిపడ్డారు. కడియంకు సిగ్గు ఉంటే తన ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామాలు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్