హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి రావడం వల్ల ఘనపూర్ నియోజకవర్గంలో వర్గాలు ఏర్పడడడం ఖాయమని అన్నారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కూలుతుందని మాట్లాడిన కడియంను పార్టీలోకి ఎలా తీసుకున్నారంటూ ప్రశ్నించారు.