May 03, 2024, 09:05 IST/నర్సంపేట
నర్సంపేట
ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
May 03, 2024, 09:05 IST
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ లో చేరికల పరంపర కొనసాగుతూనే ఉంది. శుక్రవారం చెన్నారావుపేట మండల మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి తో పాటు 100 మంది నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని దొంతి మాధవరెడ్డి తెలిపారు.