బీజేపీ ఎంపీ హాట్ కామెంట్స్

63చూసినవారు
వరంగల్లో బిజెపి పార్టీ మెదక్ ఎంపీ రఘునందన్ బుధవారం సమావేశం నిర్వహించారు. కొత్త దుకాణాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి సూటిగా ప్రశ్నా వేస్తున్న అన్నారు. భారతదేశ పరిస్థితిని పక్క దేశాల్లో మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తో పోతే కుక్క తోక పట్టి గోదారిలో ఈగినట్టేనని అన్నారు. కొత్త బిచ్చగాడికి పొద్దు ఇరగదు అన్నట్టుగా కౌశిక్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్