జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో అభివృద్ధి: మంత్రి

53చూసినవారు
శ్రీ జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని, ఆలయ అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తామని వరంగల్ తురూ ఎమ్మెల్యే రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం దేవి శరన్నవరాత్రులు సందర్భంగా అలంపూర్ లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన మంత్రికి అర్చకులు స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్