ఓబీసీ సామాజిక సమ్మేళనం

84చూసినవారు
బీజేపీ ప్రభుత్వంలో ప్రధాని మోదీ ఓబీసీలకు పెద్దపీట వేస్తున్నారని ఆ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. ఆదివారం దేశాయిపేట రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కందిమల్ల మహేష్ ఆధ్వర్యంలో ఓబీసీ సామాజిక సమ్మేళనం జరిగింది. ముఖ్యఅతిథి అరూరి మాట్లాడుతూ. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలోని కేబినేట్లో 27మంది ఓబీసీకు స్థానాన్ని కల్పించిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్