ఘోర ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

24755చూసినవారు
ఘోర ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
వరంగల్ జిల్లా మచ్చాపూర్ గ్రామ పరిధిలోని ప్రధాన రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఇద్దరు నర్సంపేట పట్టణానికి చెందిన ప్రభాకర్, సామ్యూల్ గా గుర్తించారు. విషయం తెలుసుకున్న గీసుకొండ సీఐ పవన్ కుమార్ సంఘట స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు సేకరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్