May 12, 2024, 09:05 IST/వరంగల్ (వెస్ట్)
వరంగల్ (వెస్ట్)
ప్రశ్నించే హక్కు కావాలంటే ఓటు వేయాలి
May 12, 2024, 09:05 IST
ప్రశ్నించే హక్కు కావాలంటే ఓటు వేయాలని, ఓటు వేయని వారికి ఏది అడిగే హక్కు, అనుభవించే హక్కు లేదని ఆదివారం ది. నేషనల్ కన్జుమర్ రైట్స్ కమిషన్ నేషనల్ జాయింట్ సెక్రటరీ డాక్టర్. అనితా రెడ్డి అన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును రేపు తప్పక వినియోగించుకోవాలని అది మన బాధ్యత అని అన్నారు. అవినీతిని ప్రశ్నించాలంటే ఆయుధం ఓటేనని అన్నారు.