భద్రకాళి దేవాలయంలో బారులు తీరిన భక్తులు

55చూసినవారు
ఓరుగల్లు ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకాంబరి నవరాత్రి మహోత్సవములు శనివారం 15వ రోజుకు చేరుకున్నాయి. 15వ రోజు ఆలయ అర్చకులు భద్రకాళి అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో అలంకరించి భక్తులకు దర్శనం అందిస్తున్నారు. భక్తులు ఉదయానే భద్రకాళి అమ్మ వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. భక్తుల ప్రత్యేక పూజలు అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్