మద్యం మత్తులో కారు డ్రైవింగ్.. పలువురికి గాయాలు

70చూసినవారు
హన్మకొండ జిల్లా శ్యాయంపేటలో కారు బీబత్సం సృష్టించిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసినట్లు స్థానికులు తెలిపారు.
పలు వాహనలను ఢీకొడుతు ఓషాపులోకి కారు దూసుకెళ్లింది. పలువురికి గాయాలు కాగా, ఒక్కరి పరిస్థితి విషమంగా ఉండటంతో హాస్పిటల్ కు తరలించారు. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్