విద్యుత్ షాక్ తో ఇద్దరు అక్కడికక్కడే మృతి

2565చూసినవారు
వరంగల్ పర్వతగిరి మండలం మోత్య తండాలో విషాదం చోటుచేసుకుంది. నలుగురు వ్యక్తులు విద్యుత్ షాక్ కి గురికావడంతో భూక్యా దేవేందర్, అనిల్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో ఇద్దరిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మంగళవారం దుర్గమ్మ పండుగ నేపథ్యంలో ఏర్పాటు చేస్తుండగా 33/11 కేవి లైన్ తెగి పడటంతో నలుగురు విద్యుత్ షాక్ గురైనట్లు స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :