ఏనుమాముల మార్కెట్లో తెల్ల బంగారం ధర

57చూసినవారు
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు గురువారం మార్కెట్లో పత్తి పోటెత్తింది. మార్కెట్లో నేడు క్వింటా పత్తి ధర 7025 గా నమోదయిందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. రైతుల తమ తమ సరుకులు మార్కెట్ తరలించే సమయంలో పత్తిలో తేమశాతం తక్కువగా ఉండేలా చూసుకొని తమ సరుకులు మార్కెట్ తరలించాలని మార్కెట్ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్