1.8% ఓట్ల తేడాతోనే ఓడిపోయాం: కేసీఆర్ (వీడియో)

71చూసినవారు
తాము కేవలం 1.8% ఓట్ల తేడాతోనే ఓడిపోయామని మాజీ కేసీఆర్ వ్యాఖ్యానించారు. 'మాకు 38%, మీకు 39.8% ఓట్లు పోలయ్యాయి. మేం ఔట్ కాలేదు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.25 వేలు పరిహారం ఇవ్వాలి. ప్రతి పంటకు రూ.500 బోనస్ ప్రకటించాలి. ఇవ్వకపోతే మిమ్మల్ని గద్దలెక్క వెంటాడుతా. వదిలిపెట్టను. రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు' అని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్