రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం: ప్రధాని మోదీ

66చూసినవారు
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం: ప్రధాని మోదీ
దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. 17వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. “వ్యవసాయ రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాం. ఆధునిక టెక్నాలజీని వ్యవసాయం రంగంలో సమృద్ధిగా ఉపయోగిస్తున్నాం. దేశంలోని రైతులంతా మా వెంటే ఉన్నారు. దేశ ప్రజల కలలు సాకారం చేసే దిశగా ప్రయత్నిస్తాం” అని ప్రధాని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్